ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

📰 Generate e-Paper Clip

బ్రేకింగ్ న్యూస్

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 19 ( వార్త సంధ్య )

  1. కామారెడ్డి పట్టణంలోని YN కాలనీ రామ్ లాలా క్షేత్రంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట్ స్నేహబంధం ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల బాక్సులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ వి. దామోదర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చదువులో రాణించాలని సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన పుస్తకాలు, విద్యా సామగ్రిని అందించడం తమ సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సింగం హనుమంతరావు, సతీష్ రావు, రామ్ లాలా దారి అకాడ పీఠాధిపతి శ్రీ వేదయోగి మహారాజ్, సాయన్న, సురేందర్, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!