ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper

BUSINESS

హయత్‌నగర్‌లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత

0
19 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం.. ఆరుగురు అదుపులో పరారిలో మాఫియ డాన్ హైదరాబాద్, మే 07 (వార్త సంధ్య): హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ముఠాను పోలీసులు...

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

24 గంటల ఉచిత కరెంట్, గృహజ్యోతి, సోలార్ ప్రాజెక్టులపై అవగాహన ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది రైతులకు సబ్సిడీ రుణాలు, యాంత్రికరణ పరికరాల పై వివరాలు గుండుగులపల్లిలో ఎమ్మెల్యే జారె...

RTE చట్టం నీరుగార్చుతున్న ప్రైవేట్ స్కూళ్లు – 25% సీట్లు కాగితాలకే పరిమితం

0
   పేదలకు నాణ్యమైన విద్య లక్ష్యం దెబ్బతింటోంది  అడ్మిషన్లలో పారదర్శకత లేకపోవడం పై విమర్శలు  “సీట్లు లేవు” అంటూ తల్లిదండ్రుల తిరస్కరణ  అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు హైదరాబాద్, మే 7: పేద మరియు బలహీన వర్గాల...

అటవీ శాఖలో అవినీతి బాగోతం బట్టబయలు

చెట్లు దెబ్బతిన్న కేసు మాఫీకి రూ.10 లక్షల డిమాండ్..! ఎఫ్‌డీఓ సుజాత – డీఆర్‌ఓ కృష్ణయ్యల అవినీతి దందా ప్రజలను భయపెట్టి డబ్బుల వసూళ్లు అటవీ శాఖ అధికారుల అసలు రంగు...

కొత్తగూడెం కేంద్రంగా రైల్వే డివిజన్ పరిశీలనలో ఉంది : కేంద్రం వివరణ

ఎంపీ వద్దిరాజు వినతికి స్పందన ప్రత్యుత్తరం రాసిన రైల్వే మంత్రి వైష్ణవ్ భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 07 (వార్త సంధ్య) : భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్...
error: Content is protected !!