జాతీయ వార్తలు
భద్రాద్రి జిల్లాలో అర్ధరాత్రి భూకంపం….
జూన్ 14 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో...
23 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయం ఉపసంహరించుకోవాలి
విద్యకు 20% బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్
సీఎం ద్వంద్వ వైఖరి విడనాడాలని విద్యావేత్తల ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 13 (వార్త సంధ్య)
రాష్ట్రంలోని...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి: బల్మూర్ వెంకట్
బీజేపీ–బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే నామినేషన్ రద్దయిందని ఆరోపణ
రాజ్యాంగబద్ధ మార్గాల్లో పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ నేతల స్పష్టం
హైదరాబాద్, జూన్ 12 (వార్త సంధ్య): తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్...
మహిళల భద్రతపై కాంగ్రెస్ రాజీ పడదు: గజ్జెల కాంతం
బీఆర్ఎస్ పాలనలో మహిళలు, దళితులు, గిరిజనులపై దాడులు జరిగాయని ఆరోపణ
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్ర ఉందని విమర్శ
హైదరాబాద్, జూన్ 12 (వార్త సంధ్య): మహిళల భద్రత విషయంలో కాంగ్రెస్...
పీఎం మోదీ తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, జూన్ 11 (వార్త సంధ్య): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సహకారం...
సిలిండర్ ధర రూ.29 పెంపు…గ్యాస్ వినియోగదారులకు షాక్..
భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 07 (వార్త సంధ్య) : గ్యాస్ వినియోగదారులకు మరోసారి ధరల షాక్ తగిలింది. గృహ వినియోగ LPG గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 మేర పెంచుతూ ఆయిల్...
గోదావరి ఇసుకపై సీబీఐ దర్యాప్తు జరపాలి
ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి రూ.2 లక్షల కోట్ల నిధులు విడుదల చేయాలి
పీసా, 1/70 చట్టాల అమలులో వైఫల్యంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి
మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, చందా లింగయ్య దొర...
రేపు ఫోన్లలో సైరన్ శబ్దం… భయపడొద్దని కేంద్రం స్పష్టం
మే 2న దేశవ్యాప్తంగా అలర్ట్ టెస్ట్
‘సాచెట్’ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ పరిశీలన
ప్రజలకు ముందస్తు సమాచారం చేరవేయడమే లక్ష్యం
భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 01 (వార్త సంధ్య) : మే...









