ANDHRA PRADESH
నర్సిపురం కవి, రచయిత గంటా రామకృష్ణకు మాతృభాషా సేవా ప్రజ్వలిత పురస్కారం
తెలుగు భాష సేవలకు గుర్తింపుగా విశిష్ట పురస్కారం
శ్రీకాకుళం, ఆగస్టు 18 (వార్త సంధ్య): పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం గ్రామానికి చెందిన కవి, రచయిత గంటా రామకృష్ణకు మాతృభాషా సేవా ప్రజ్వలిత పురస్కారం...


